వార్తలకు తిరిగి వెళ్లండి
వైకాపా నేత అంబటి మురళీకృష్ణ బృందం శుక్రవారం పెదకాకాని ఆలయంలో నాన్ తాడు సమర్పించి వెళ్లిన తర్వాత, తెదేపా నాయకులు పాతూరు బొడ్రాయి నుంచి ఆలయం వరకు పసుపు నీళ్లతో రోడ్డును శుద్ధి చేశారు.
బంగారం సమర్పణ పేరుతో రాద్ధాంతం చేసిన మురళి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

