Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలో దూసుకుపోతున్న ‘పెద్ది’ చిత్రం

భవ్య శ్రీ Jul 15, 2026 9:50 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
ఓటీటీలో దూసుకుపోతున్న ‘పెద్ది’ చిత్రం - Udayam Digital
రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండింగ్‌గా నిలిచింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై భారీ వ్యూస్ రాబడుతోంది. థియేటర్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకులను సైతం ఈ మూవీ విశేషంగా అలరిస్తోంది.

Comments

G
Loading comments...