వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అంతిమయాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. హనుమకొండ నుంచి నర్సంపేట మీదుగా నల్లబెల్లికి పార్థివదేహాన్ని తరలించగా, దారిపొడవునా అభిమానులు, నాయకులు నివాళులర్పించారు.
అధికార లాంఛనాలతో పెద్ది అంత్యక్రియలు ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. సుదర్శన్రెడ్డి మృతికి సంతాపంగా నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
Comments
Loading comments...


