వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా పెద్దాపురం టౌన్లోని ప్రముఖ శివాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

