వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం MPP పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి పదవీ విరమణ చేసిన మరాపు తిరుపతిరావును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సంతోషంగా గడుపుతూ, విద్యార్ధులకు సమయానుకూలంగా సలహాలు, సూచనలు అందించి వారి బంగారు భవిష్యత్తుకు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

