Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదికోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం

Follow Udayam on Google
మధుప్రియ Aug 20, 2026 1:11 PM నిజామాబాద్General
పదికోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం - Udayam
ధర్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పదికోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ టీ. శాంత, డిప్యూటీ తహసీల్దార్ సాయిలు, జీపీఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొని వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...