వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక సమగ్ర సవరణలో అన్కలెక్టబుల్ జాబితాలో ఉంచిన 73 లక్షల మంది ఓటర్ల వివరాలను తిరిగి పరిశీలించాలని పీసీసీ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డిని కోరింది.
మరణించిన, వలస వెళ్లిన, ఆచూకీ లేని ఓటర్ల వివరాలను లోతుగా పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. బూత్ల వారీగా జాబితా అందిస్తే ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపింది.
Comments
Loading comments...

