వార్తలకు తిరిగి వెళ్లండి
పవన్తో ఐజీ రవికృష్ణ భేటీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఈగల్ విభాగం వార్షిక నివేదికను సమర్పించారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు, సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు.
Comments
Loading comments...