Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

శిరీష గౌడ్ Jun 24, 2026 6:42 AM గుంటూరు 8 viewsabout 17 hours ago
మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చూసిన భక్తులు ఉత్సాహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, అక్కడికి వచ్చిన విజయవాడకు చెందిన ఒక చిన్నారికి పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నప్రాసన చేయించడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Comments

G
Loading comments...