Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంజీఎంలో వైద్య సేవలపై రోగుల ఆవేదన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 14, 2026 12:33 PM వరంగల్తెలంగాణ
ఎంజీఎంలో వైద్య సేవలపై రోగుల ఆవేదన - Udayam
వరంగల్‌ ఎంజీఎంలో పేదలకు వైద్యం అందడం కష్టంగా మారిందని రోగులు ఆరోపిస్తున్నారు. సూపరింటెండెంట్‌ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌లో ఉంటున్నారని, కొందరు ఆర్‌ఎంవోలు మధ్యాహ్నానికే విధులకు దూరమవుతున్నారని విమర్శించారు. వార్డుల్లో రౌండ్లు, అత్యవసర విభాగం పర్యవేక్షణ సక్రమంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలను మెరుగుపరిచేందుకు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే అధికారులను నియమించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...