Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపార స్వేచ్ఛకు 1991లో బాట

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 9:52 PM బిజినెస్బిజినెస్
వ్యాపార స్వేచ్ఛకు 1991లో బాట - Udayam
స్వాతంత్య్రానికి ముందు భారత్‌లో కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు వేర్వేరు చట్టాలు, ప్రభుత్వ నియంత్రణలు ఉండేవి. స్వాతంత్య్రానంతరం 1951 చట్టం, 1956 పారిశ్రామిక విధానంతో లైసెన్సింగ్‌ వ్యవస్థ మరింత బలపడింది. 1991 ఆర్థిక సంస్కరణలు కీలక మలుపుగా నిలిచాయి. చాలా పరిశ్రమలకు లైసెన్సింగ్‌ రద్దు చేసి ప్రైవేటు రంగం, విదేశీ పెట్టుబడులకు అవకాశాలు పెంచారు. దీంతో మార్కెట్‌ ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది.

Comments

G
Loading comments...