వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుర్వేద, ఎఫ్ఎంసీజీ సంస్థ పతంజలి ఆయుర్వేద్ బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్లో మెజార్టీ వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.
ఈ కొనుగోలు ప్రతిపాదనకు ఐఆర్డీఏఐ అనుమతులు లభించినట్లు సమాచారం. సుమారు రూ.4,500 కోట్ల విలువైన ఒప్పందంతో పతంజలి బీమా రంగంలో విస్తరించనుంది.
Comments
Loading comments...
