Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్షికంగా కూలిన వంతెన

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:48 AM గుంటూరుGeneral
పాక్షికంగా కూలిన వంతెన - Udayam
గుంటూరు-చీరాల ప్రధాన రహదారిలో చేబ్రోలు-మంచాల మధ్య 130 ఏళ్ల క్రితం నిర్మించిన కొమ్మమూరు కాల్వ వంతెన శుక్రవారం తెల్లవారుజామున పాక్షికంగా కూలిపోయింది. భారీ లారీ రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆదేశించారు.

Comments

G
Loading comments...