వార్తలకు తిరిగి వెళ్లండి
పర్ణశాల ప్రసాద్ పనుల జాప్యం

ప్రసాద్ పథకం కింద పర్ణశాల అభివృద్ధికి రూ.7.50 కోట్లు కేటాయించినప్పటికీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. భక్తుల సౌకర్యాల భవనం, ఇతర నిర్మాణాలు ఇంకా పూర్తికాకపోవడంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫుట్బ్రిడ్జి, మరుగుదొడ్లు తదితర పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సెప్టెంబరు నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...