వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్షాల ఆందోళనలతో శుక్రవారం కూడా ఎలాంటి చర్చలు జరగలేదు. విద్యార్థులపై బలప్రయోగంపై అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
నిరసనల మధ్యే ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు-2026ను లోక్సభ ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించింది. ఏ మంత్రి సభకు రావాలని విపక్షాలు నిర్దేశించలేవని కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
