Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం: ఉభయ సభలు వాయిదా

Follow Udayam Digital on Google
రాజశేఖర్ రావు Jul 31, 2026 1:06 PM అల్ ఇండియా జాతీయ
పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం: ఉభయ సభలు వాయిదా - Udayam Digital
నీట్ నిరసనలపై పోలీసుల తీరుపై విపక్షాల నినాదాల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో విపక్షాల రభస నడుమ ఎలాంటి చర్చ లేకుండానే జనన, మరణాల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు ద్వారా ఆలస్యంగా అందే జనన, మరణాల రిజిస్ట్రేషన్‌కు మరింత కఠిన నిబంధనలు తెచ్చారు. విపక్షాల తీరును మంత్రులు కిరెన్ రిజిజు, శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పుబట్టారు. సభను సోమవారానికి వాయిదా వేశారు.

Comments

G
Loading comments...