వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై రోగులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పరిటాల శ్రీరామ్ సూచించారు.
Comments
Loading comments...

