వార్తలకు తిరిగి వెళ్లండి
జూలై 17న స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్

Photo Gallery
ఏపీ ప్రభుత్వం జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 'మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్' నిర్వహించనుంది. రంపచోడవరంలో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేసి వారి విద్యా పురోగతిని వివరించనున్నారు. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడమే దీని ముఖ్య లక్ష్యం.
Comments
Loading comments...