వార్తలకు తిరిగి వెళ్లండి
యూట్యూబ్ చూసి దొంగతనానికి పాల్పడ్డ తల్లీకొడుకులు

Photo Gallery
విశాఖపట్నం పెందుర్తిలో లగ్జరీ జీవితం, అప్పుల బాధల నుండి గట్టెక్కడానికి యూట్యూబ్ చూసి దొంగలుగా మారిన తల్లీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 27న వీరు ఒక వృద్ధురాలి నుండి 5 తులాల బంగారు గొలుసును దొంగిలించారు.
పోలీసులు 'గో టూ బ్యాక్' విధానంలో సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు ధనలక్ష్మీ, అక్షిత్లను గుర్తించారు. ప్రస్తుతం ఈ తల్లీకొడుకులు జైలుపాలయ్యారు.
Comments
Loading comments...