వార్తలకు తిరిగి వెళ్లండి
చెరువుల సుందరీకరణకు రూ.1.50 కోట్లు

Photo Gallery
పల్నాడు జిల్లాలో ప్రకృతి అందాలైన దొండపాడు, నాదెండ్ల, ఇస్సపాలెం చెరువుల సుందరీకరణకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించింది. ఇక్కడ నడకదారులు, పార్కులు, ఓపెన్ జిమ్లు, సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి ఆధ్వర్యంలో ఈ పనులు ఈనెల 15 లోగా పూర్తి కానున్నాయి. అనంతరం ప్రతి నియోజకవర్గంలోనూ ఒక చెరువును అభివృద్ధి చేయనున్నారు.
Comments
Loading comments...