Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు

రూప దేవి Jul 07, 2026 6:09 AM పల్నాడు 4 viewsabout 1 hour ago
ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు - Udayam Digital

Photo Gallery

ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు - main
ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు - gallery image
పర్యావరణ పరిరక్షణకు జాతీయ రహదారుల వెంబడి రూ.47.08 లక్షల వ్యయంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.35.74 లక్షల రాయితీ ఇస్తోంది. ఈ కేంద్రాల కోసం విద్యుత్ ఉపకేంద్రాలలో 5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఈవీ వాహనాలతో కిలోమీటరుకు రూ.1.50 ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...