Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ హయాంలోనూ పేపర్ లీకులు జరిగాయి

స్వాతి రెడ్డి Jul 23, 2026 6:32 PM అల్ ఇండియా about 1 hour ago
కాంగ్రెస్ హయాంలోనూ పేపర్ లీకులు జరిగాయి - Udayam Digital
కాంగ్రెస్ పాలనలో కూడా పేపర్ లీకులు జరిగాయని ఉత్తరాఖండ్ బీజేపీ నేత దీప్తి రావత్ భరద్వాజ్ అన్నారు. ప్రతిపక్షం చేసే న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ ఆధారంలేని ఆరోపణలను అంగీకరించలేమని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో 'పర్చీ-ఖర్చీ' సంస్కృతి ఎలా ఉండేదో అందరికీ తెలుసని విమర్శించారు.

Comments

G
Loading comments...