Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 2న 4Kలో ‘పంజా’ రీరిలీజ్

Follow Udayam on Google
Sai Aug 26, 2026 4:11 PM జాతీయంవినోదం
సెప్టెంబర్ 2న 4Kలో ‘పంజా’ రీరిలీజ్ - Udayam
పవన్ కల్యాణ్ ‘పంజా’ సెప్టెంబర్ 2న 4Kలో థియేటర్లలోకి రానుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. విష్ణువర్ధన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2011లో ఆశించిన స్థాయిలో ఆడని ఈ సినిమా రీరిలీజ్‌లో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి అని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Comments

G
Loading comments...