వార్తలకు తిరిగి వెళ్లండి
పాలమూరుకు మరణ శాసనం
పార్వతి దేవి Jun 25, 2026 12:40 PM మహబూబ్నగర్ 14 viewsabout 17 hours ago

కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పాలమూరుకు నీటి కష్టాలు తప్పవని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి పూర్తయితే జిల్లాకు నీరు అందడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. తుంగభద్ర నీటి లభ్యత దెబ్బతింటుందని పేర్కొంటూ, అధికార పార్టీ నేతలు కూడా స్పందించాలని కోరారు.
Comments
Loading comments...