Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైపులైన్ లీకేజీ.. తాగునీరు వృథా

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 12:10 PM విజయనగరంGeneral
పైపులైన్ లీకేజీ.. తాగునీరు వృథా - Udayam
వంగర మండలం ఎం.సీతారాంపురం గ్రామంలోని రాజమ్మతల్లి గుడి సమీపంలో తాగునీటి పైపులైన్కు రంధ్రం ఏర్పడింది. దీంతో నీరు పెద్దఎత్తున వృథాగా పోతుండటంతో శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతోందని గ్రామస్థులు తెలిపారు. లీకేజీని అరికట్టాలి అని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...