Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైప్ లైన్ లీకేజీ.... హుటాహుటిన మరమ్మత్తులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 2:37 PM విజయనగరంGeneral
పైప్ లైన్ లీకేజీ.... హుటాహుటిన మరమ్మత్తులు - Udayam
విజయనగరం జిల్లా వంగర‌ నుండి పార్వతీపురం రోడ్డు శివ్వాం జంక్షన్‌ వద్ద తాగునీటి పైప్‌ లైన్‌ లీకేజీ అయింది. ఈ మేరకు సమస్యను స్తానికుల ద్వారా సమాచారమందుకున్న RWS AE చిన్నయ్య హుటాహుటిన స్పందించి సిబ్బందితో తాగునీటి పైపులైనుకు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పైపులైనుతో సుమారు 12 గ్రామాలకు తాగునీటి సరఫరా అవుతుంది. తాగునీటి వృథాను అరికట్టడంతో స్తానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...