వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ పోటీల్లో తొలిసారి బరిలోకి దిగిన జ్ఞానేశ్వరి యాదవ్ మహిళల 53 కిలోల వెయిట్లిఫ్టింగ్లో మొత్తం 199 కిలోలు ఎత్తి రజత పతకం సాధించింది. నెలసరి నొప్పిని భరిస్తూనే ఈ ఘనత అందుకుంది.
ఛత్తీస్గఢ్కు చెందిన జ్ఞానేశ్వరి చిన్నప్పటి నుంచే తండ్రి ప్రోత్సాహంతో వెయిట్లిఫ్టింగ్లో రాణించింది. ఖేలో ఇండియా, జూనియర్ జాతీయ పోటీల్లోనూ టైటిళ్లు గెలిచి అంతర్జాతీయ వేదికపై మరో విజయాన్ని అందుకుంది.
Comments
Loading comments...
