వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్, ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మెండయ్య తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన, నీటి వసతి, కంప్యూటర్ల పనితీరుపై ఆరా తీశారు.
మరుగుదొడ్ల సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టాలని, పాఠశాల ఆవరణన్నీ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Comments
Loading comments...

