Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలను తెరిపించాలని విద్యార్థులు వేడుకోలు

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 10:22 AM ఖమ్మంGeneral
పాఠశాలను తెరిపించాలని విద్యార్థులు వేడుకోలు - Udayam
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని అజ్మీర తండా ప్రభుత్వ పాఠశాల గత రెండేళ్లుగా మూతపడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 11 మంది పిల్లలు ఉన్నారని, బడి నడవకపోవడంతో పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...