వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని రెండవ మరియు మూడవ వార్డులలో ప్రమాద స్థితిలో ఉన్న పాత ఇనుప విద్వేస్తంభాలన తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగిందని వార్డు కౌన్సిలర్ తిరుమలేష్, చైర్ పర్సన్ జింకా సువర్ణ గారి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా విద్యుత్ స్తంభాలు ప్రమాద స్థితిలో ఉన్నాయని వాటిని తొలగించే స్తంభాలను ఏర్పాటు చేశామని వివరించారు.
Comments
Loading comments...

