వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. బుధవారం పార్వతీపురం 30 వార్డు నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు.
పట్టణంలో అన్ని వార్డులలో వైసీపీ నీ గెలిపించి మున్సిపల్ ఛైర్మన్ పదవి కైవసం చేసుకోవాలన్నారు. వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
Comments
Loading comments...

