వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్ని అన్నారు. తెలుగుదేశం పార్టీ విజయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

