వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా రాజపూర్ మండలం చేన్నవెళ్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాజాపూర్ కిసాన్ సెల్ అధ్యక్షులు ఆర్ రమేష్ రెడ్డి గుండెపోటు తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆర్, రమేష్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ప్రగాఢ సానుభూతి సంతాప ఎర్ర శేఖర్ తెలియజేశారు.
Comments
Loading comments...

