Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 04, 2026 5:57 PM మహబూబ్‌నగర్General
పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే - Udayam
మీడ్జిల్ మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన క్యాత్ర మోని భాస్కర్ అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వారి పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు గుండె నిబ్బరం చేసే మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...