వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి నిత్యావసరాలు, బట్టలు, పనిముట్లు పంపిణీ చేశారు.
పట్టణ పరిశుభ్రతలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఒకరోజు సెలవును వారు తప్పనిసరిగా తీసుకునేలా చూడాలని కమిషనర్ రాకేష్ రెడ్డిని ఆదేశించారు.
Comments
Loading comments...

