Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 1:43 PM మహబూబ్‌నగర్General
పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి - Udayam
సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళి అర్పించి మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు అన్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...