Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీ ఫలితాల నవీకరణ

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 7:34 PM మహబూబ్‌నగర్General
పాలమూరు వర్సిటీ ఫలితాల నవీకరణ - Udayam
బీపీఈడ్ 4వ సెమిస్టర్లో 145 మందికి 141 మంది ఉత్తీర్ణులై 97.24% ఫలితాలు సాధించారు. ఎం.ఈడ్ 3వ సెమిస్టర్లో 91 మందికి 72 మంది పాస్ అయ్యారు. ఎం.ఈడ్ 1వ సెమిస్టర్లో 140 మందికి 109 మంది పాస్ అయ్యారు. బి.ఫార్మసీ 6వ సెమిస్టర్లో 196 మందికి 128 మంది ఉత్తీర్ణులయ్యారు.

Comments

G
Loading comments...