వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. అమ్మవారు వరలక్ష్మీ దేవిగా దర్శనమిస్తుండటంతో, దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటంతో అధికారులు ఏర్పాటులు చేశారు. ప్రస్తుతం కోట దుర్గ ఆలయం 'జై దుర్గా' నామస్మరణతో మారుమోగుతోంది.
Comments
Loading comments...

