వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సోన్ మండలం పాక్ పట్ల ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులు గురువుల సేవలను కొనియాడుతూ వీరిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎం.చంద్రశేఖర రావు, ఉపాధ్యాయులు తోడిశెట్టి రవికాంత్, గటిక రవికాంత్, జె .శ్రీధర్ లు ఉన్నారు.
Comments
Loading comments...

