Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యజమాని డీపీతో రూ.కోటి మోసం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:00 AM హైదరాబాద్General
యజమాని డీపీతో రూ.కోటి మోసం - Udayam
నిజాంపేట్‌లోని చీరల దుకాణం అకౌంటెంట్‌కు యజమాని డీపీతో వాట్సప్‌ కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.కోటి బదిలీ చేయించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖాతాను స్తంభింపజేశారు. పది రోజుల్లో బాధితుడికి మొత్తం రూ.కోటి తిరిగి ఇచ్చారు. నిందితుడు దీపక్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...