వార్తలకు తిరిగి వెళ్లండి

తాళం వేసిన దుకాణాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న కందురి సత్యనారాయణను తూప్రాన్ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అతడు 60కి పైగా చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.
హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు చరవాణి కూడా వాడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

