Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 10:05 AM మహబూబ్‌నగర్General
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు - Udayam
​మిడ్జిల్‌లో సమగ్ర సవరణ సర్వే (SIR), పింఛన్ల పరిశీలనతో పాటు నిత్య పాలనా విధులతో పంచాయతీ కార్యదర్శులపై తీవ్ర పనిభారం పెరిగింది. పారిశుధ్యం, తాగునీరు వంటి పనులతో పాటు సర్వేలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం సవాల్‌గా మారింది. ఉన్నతాధికారులు స్పందించి అదనపు సిబ్బంది, సాంకేతిక సహకారం, తగిన సమయం కల్పించాలని కార్యదర్శులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...