వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టువీడని విపక్షాలు

నీట్–యూజీ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) స్పష్టం చేసింది. ఈ డిమాండ్పై ఎలాంటి రాజీకి తావులేదని తేల్చిచెప్పింది.
ఈ నెల 20న నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
Comments
Loading comments...