వార్తలకు తిరిగి వెళ్లండి

అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్కు డిగ్రీ, డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థినులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.
అర్హులైన విద్యార్థినులు అన్ని వివరాలతో ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం రంపచోడవరంలోని ASDS వారిని సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

