వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’?
వినయ్ కుమార్ Jun 25, 2026 5:18 AM అల్ ఇండియా 4 views1 day ago
మహారాష్ట్ర రాజకీయాల్లో ‘ఆపరేషన్ టైగర్’ భారీ అలజడి రేపుతోంది. ఉద్ధవ్ వర్గానికి (UBT) చెందిన మరో ఎంపీ త్వరలోనే సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
మరోవైపు ప్రతిరోజూ వందలాది మంది ఉద్ధవ్ వైపు నుంచి షిండే వర్గంలోకి మారుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ సంచలనాలు ఉంటాయని.
Comments
Loading comments...