వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్ను ఓటర్లు ఉపయోగించుకోవాలని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ కోరారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.
కొత్త ఓటు నమోదు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
Comments
Loading comments...

