వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలు గడువును ఈనెల 10 వరకు ఈసీ పొడిగించినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఓటర్లు ముసాయిదా జాబితాలో పేర్లను పరిశీలించుకోవాలని కోరారు.
వచ్చిన దరఖాస్తులను అక్టోబర్ 5లోగా పరిష్కరించి, అక్టోబర్ 9న తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
Comments
Loading comments...

