వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈసీ పెంచింది. గుంటూరు జిల్లాలో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణను ఈ నెల 10 వరకు పొడిగించారు.
అక్టోబర్ 5 నాటికి వీటిని పరిష్కరించి, అక్టోబర్ 9న తుది జాబితా వెలువరిస్తారు. ఫారం-6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. జిల్లాలో కొత్త ఓట్ల కోసం 23,337 దరఖాస్తులు రాగా 14,552 పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

