వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ పునః పరిశీలనలో ఎవరికి నష్టం కలగకుండా చూడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కే శ్రీహరి రావు సూచించారు.
మంగళవారం సారంగాపూర్ మండలంలోని ప్యార్ మూర్ , బీరవెల్లి గ్రామాలలో పర్యటించారు ఈ సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామసభలను పాల్గొని మాట్లాడారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, అధికారులు, నాయకులు ఉన్నారు
Comments
Loading comments...

