వార్తలకు తిరిగి వెళ్లండి

శంఖవరం మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ గుర్తించిన ఓటర్ల ముసాయిదా జాబితాన స్థానిక ఎంపిడిఓ ఆఫీస్ లో నోటీసు బోర్డుల్లో ప్రచురించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్ నెం.25 ప్రకారం జాబితాలను అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్నవారు ఈ నెల 28లోగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

